Seva Programs

దేవాలయంలో స్వామి వారికి జరిగే - నిత్య కైంకర్యములు

ఉదయం

గం. 6:00 ని.ల‌కు సుప్ర‌భాతం
గం. 6:30 ని.ల‌కు విశ్వ‌రూప ద‌ర్శ‌నం
గం. 6:30 నుండి గం.7:15నిల వ‌ర‌కు తోమాల సేవ‌, అర్చ‌న (రూ.10)
గం. 7:30 ల‌కు నివేద‌న‌ము, మొద‌టి గంట ఆల‌య బ‌లి
7:30 ల నుండి గం. 10:30 వ‌ర‌కూ ద‌ర్శ‌న‌ము, విశేషార్చ‌న (రూ.21)
గం. 10:30 ల‌కు రెండ‌వ గంట నివేద‌నము
గం. 11:00 ల‌కు తీర్మాన‌ము

సాయంత్రం

గం. 5:30 ల‌కు సాయంకాల అర్చ‌న‌ము, నివేద‌న‌ము, ఆల‌యబ‌లి

రాత్రి

గం. 8:00 లకు ఏకాంత సేవ

దేవాలయంలో స్వామి వారికి జరిగే - వార పూజ‌లు

ప్రతిరోజూ

ఉదయం గం 7-30 ని నుండి విశేషార్చనలు జరుగును

ప్రతి సోమవారం ఉదయం

గం 6-00 నుండి గం.7-00 గరుడాళ్వారు స్వామి వారికి అభిషేకము జరుగును రూ. 1,116

ప్రతి మంగళవారం ఉదయం

గం 6-00 నుండి గం.7-00 శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం రూ. 1,116

ప్రతి గురువారం ఉదయం

గంటలు 6-30 నుంచి గంటలు 7-30 అమ్మవారికి అభిషేకములు రూ.1,116
గం.9-30 నిముషాల నుండి స్వామి వారి నిజనేత్ర దర్శన ఉంటుంది

ప్రతి శుక్రవారం

గంటలు 6-30 నుంచి గంటలు 7-30 అమ్మవారికి అభిషేకములు రూ.1,116

దేవాలయంలో స్వామి వారికి జరిగే మాస పూజ‌లు

  1. ప్రతిమాసములో శ్రీవేంకటేశ్వర స్వామి వారికి శ్రవణా నక్షత్రము రోజున మూల మూర్తికి పూలంగి సేవ ఉద‌యం గం 6:30 నుంచి 7:30 నిముషాల లోపు జ‌రుగును రూ.2116
  2. ప్ర‌తి మాస‌ములో శ్రీ ల‌క్ష్మీ అమ్మ‌వారికి ఉత్త‌రా న‌క్ష‌త్ర‌ము రోజున ప‌ద్మ పుష్పార్చ‌న జ‌రుగును రూ.1116
  3. ప్ర‌తి మాస‌ములో శ్రీ కార్య‌సిద్ధి ఆంజ‌నేయ స్వామి వారికి పూర్వాభాద్రా న‌క్ష‌త్ర‌ము రోజున వ‌డ‌మాల స‌మ‌ర్ప‌ణ‌ము, నాగ‌వ‌ల్లి ప‌త్ర పూజ, త‌మల‌పాకుల‌తో అర్చ‌న చేయ‌బ‌డును రూ.1116
  4. ప్ర‌తి మాస‌ములో శ్రీ విజ‌య‌గ‌ణ‌ప‌తి స్వామి వారికి సంక‌ట హ‌ర చ‌తుర్థినాడు మ‌రియు హ‌స్తా న‌క్ష‌త్ర‌ము నాడు అభిషేక‌ము జ‌రుగును రూ.1116

దేవాల‌య‌ములో స్వామి వారికి జ‌రిగే వార్షిక ఉత్స‌వాలు

ప్ర‌తి సంవత్స‌ర‌ము బ్ర‌హ్మోత్స‌వము (జీవిత కాలం) రూ.5,00,000
ప్ర‌తి సంవత్స‌ర‌ము పుష్ప‌యాగ‌ము (జీవిత కాలం) రూ.5,00,000
ప్ర‌తి సంవత్స‌ర‌ము వసంతోత్స‌వము (జీవిత కాలం) రూ.3,00,000
ప్ర‌తి సంవత్స‌ర‌ము ప‌విత్రోత్స‌వము (జీవిత కాలం) రూ.5,00,000
శాశ్వత నిత్యార్చ‌న (జీవిత కాలం) రూ.1,51,116
శాశ్వత పూలంగి సేవ (జీవిత కాలం) రూ.2,11,116
శాశ్వత ప‌ద్మార్చ‌న (జీవిత కాలం) రూ.2,11,116
ఉద‌యాస్త‌మాన సేవ (ఒక్క‌రోజు మాత్ర‌మే) రూ.10,000
ప్ర‌తి బ్ర‌హ్మోత్స‌వం రోజున అన్న‌దాన నిమిత్తము రూ.1,11,116
అభిషేక సేవ చేసుకున్న భ‌క్తుల‌కు స్వామివారి శ్రీపాద రేణువు, జాకెట్ పీస్, ఉత్త‌రీయ‌ము, మ‌రియు ప్ర‌సాద‌ములు ఇవ్వ‌బ‌డును.

శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ కమిటీ సభ్యులు

ఛైర్మన్ బి.నారాయణ రెడ్డి 9000022552
వైస్ ఛైర్మన్ టి. అచ్యుత రామయ్య 9849421159
వైస్ ఛైర్మన్ బి.కృష్ణ ప్రసాద్ 9440401525
జనరల్ సెక్రటరీ యం కృష్ణారెడ్డి 9866444830
జాయింట్ సెక్రటరీ పి.వి.రమణా రెడ్డి 9849029319
ట్రెజరర్ ఎన్. కృష్ణం రాజు 9849661792

ఆలయం వివరాలు, సేవల కోసం కమిటీ సభ్యుల్ని సంప్రదించగలరు.